తొమ్మిదో జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది...?
మహారాష్ట్రలోని పర్లీ క్షేత్రంలో జ్యోతిర్లింగాలలో తొమ్మిదివదైన వైద్యనాథ స్వామి ఆలయం ఉంది. ఈశ్వరుడు
మహారాష్ట్రలోని పర్లీ క్షేత్రంలో జ్యోతిర్లింగాలలో తొమ్మిదివదైన వైద్యనాథ స్వామి ఆలయం ఉంది. ఈశ్వరుడు
సాక్షాత్కరించి రావణుడికి ఆత్మలింగాన్ని బహుకరించగా, దానిని భూమిపై పెట్టగా వెలసినదే వైద్యనాథలింగం.
ఈ క్షేత్రానికి గోకర్ణమని, భూకైలాసమని పేర్లున్నాయి.
వైద్యనాథ లింగం తూర్పుముఖంగా ఉంటుంది.
స్వామివారి ఎడమవైపు పార్వతీదేవి విగ్రహం,
ఆలయ ప్రాంగణంలో అనేక శివలింగాలుంటాయి. పెద్దకోనేరూ ఉంటుంది.
No comments:
Post a Comment