లక్ష్మీప్రాప్తికి తాంత్రిక మంత్రం
"ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ భగవతి మమ సంరుద్ధౌ జ్వల జ్వల మా సర్వ సంపదం దేహిదేహి మమ అలక్ష్మీ నాశయ హుం ఫట్ స్వాహీ''
"ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ భగవతి మమ సంరుద్ధౌ జ్వల జ్వల మా సర్వ సంపదం దేహిదేహి మమ అలక్ష్మీ నాశయ హుం ఫట్ స్వాహీ''
ఈ మంత్రాన్ని మీ శక్తిని బట్టి పఠించండి. ఒక రోజులో 108 సార్లు మాత్రం తప్పకుండా జపించాలి.
మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
ధనం రావటం మొదలవుతుంది.
కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
నైతిక కార్యాల్లో విజయం లభిస్తుంది.
No comments:
Post a Comment