WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 31 May 2016

LORD SIVA WITH KAPALAM STORY IN TELUGU


శంకరుడు కాపాలమును ధరించిన కథ ?

.దేవాడిదేవుడగు ఈశ్వరుడు కాపాలమును ధరించి బిచ్చం ఎత్తుకోవడానికి కారణం ఏమిటి మాకు తెలుపవాలిసినది అని పులస్త్య మునీంద్రుని నారదుడు అడుగగా ఈ విధముగా వివరించెను లోకమంతా ఏకార్ణవమై నశించి కాఱు చీకట్లు కమ్ముకొని ఉండెను వేయిసంవత్సరములు గడిచిన తదుపరి ఆ రాత్రి విష్ణువు నిదరించెను అతడు కొన్ని సంవత్సరాల తరువాత నిద్రనుండి లేచి బ్రహ్మ ను సృజించేను అతడు వేదవేదాంగములను తెలుసుకొని సృష్టికర్తగా అయిదు ముఖములతోఉదయించేను అతని తరువాత మరియొక విచిత్రమైన పురుషుడు ఉదయించేను అతడే త్రినేత్రుడు త్రిశూలాధారి జటాదారి తమొగుణమయుడు జపమాలను ధరించి కనిపించేను అతని వెంటనే విష్ణువు అహంకారమును పుట్టించేను బ్రహ్మయు హరుడు ఆ అహంకారమునకు లొంగిపోయెను అంతట శంకరుడు బ్రహ్మయు నివెవరావు అంటే నివేవారవని వాదులాడుకోసాగిరి అప్పుడే కదరా నీవు వీణతో కూడా పుట్టి మధురంగా.గానము చేయుచు ఆకాశమునా సంచరించితివి అట్లు వాడులాడుకొనుచు శంకరునికి నిలపడిపోయేను బ్రహ్మ అపుడు నీవు తమొగుణమూర్తివి దిగంబరుడవు విషమనేత్రుడవు ఎద్దునెక్కి తిరుగువాడవు లోకములను సంహరింతువు అని శివుణ్ణి గూర్చి పలుకగా ఆ రుద్రుడు కన్నులెర్రచేసి లోకాన్ని భస్మం చేయుదునని బ్రహ్మ వంక చూసేనుఅపుడు ఈశ్వరుడు అయిదు ముఖములు వరుసగా తెలుపు ఎరుపు బంగారంరంగు అవాదాతాము నలుపు అయిదు రంగులుగ మారెను అది ఎవరుచూడటానికి విలుకాకుండా ఉండెను అంతటా ఆ బ్రహ్మ ఓరి నీవు బుద్ధి హినుడవు బలహీనుడవు నీకు పరాక్రమము ఉన్నదా ఏది చూపుము అని అనినంతనే ఆ రుద్రుఁడు కోపముతో తన గోటికొనచే బ్రహాయోక్క శిరస్సును చిదిమివేసేను అట్లు గిల్లపడినా ఆ తల శంకరునిచేతికి అంటుకొనిపోయేను తరువాత ఆ బ్రహ్మ మరల ఒక విచిత్రమైన పురుషుడుని సృష్టించినాడు అతడు బాణములు విల్లు శక్తియునిదాల్చి నాలుగు బాహువులు కల్గి అమ్ములపొదిని తగిలించుకొని సూర్యతేజుడయి వెలుగులు చిమ్ముచు రుద్రుని చూసి ఓరి నీవు బ్రహ్మహత్య పాతకుడివి కాబట్టి నిన్నెవ్వరు చంపరు. నేను నిన్నుతాకను అని పలికేను ఆ మాటలు విన్న రుద్రరూపియగు శంకరుడు భార్యతో బాదరికా అను ఆశ్రమమునకు వెళ్లి నారాయణుని భజించి నాకు బిక్ష పెట్టుమని ప్రార్ధించేను నారాయణుడు ఓ,, కపర్ది ,,నీ త్రిశులంచే నా ఎడమ చేతిమీద కొట్టుమనేను అట్లు శివుడు విష్ణువు చేయిమీద కొట్టడంతో మూడు రక్తపుధారలుగా పడెను అందు ఒక ధారా నక్షత్ర మండలముపై ఉండెను రెండవ దార భూమిపై ప్రవహించెను దానిని ఋషులు గ్రహించిరి అందునుండి అత్రి శంకరుని అంశచే దుర్వాసుడు ఉదయించిరి మూడవది రౌద్రరూపమైమహేశుని చేతిలోని కాపాలంలో పడేను అందునుండి కవచముపూని యొక్కవీరుడు నవయవ్వనమూర్తియై తెలుపు నలుపు రంగులతో కూడిన ధనుర్భానములు తీసుకోని ఆ వీర పురుషులు ఇద్దరుకుడా వేయి దివ్య సంవత్సరములు యుద్ధం జరిగినది తుదకు నారాయణుని బాహువునుండి పుట్టిన పురుషుడు ఒడి పోయెను బ్రహ్మ తో జన్మించిన పురుషుని సూర్యమండలమున ఉంచెను ఈశ్వరుని నుండి పుట్టిన వానిని నారాయణునియందు చేర్చేను..

No comments:

Post a Comment