ఈరోజుల్లో భార్యాభర్తల మధ్య అనేక మనస్పర్థలు చికాకులు..వీటివల్ల వారు విడిపోవడం జరుగుతుంది.. కొంతమంది మగవారు పరస్త్రీ వ్యామోహంతో తమ భార్యలను నిర్లక్ష్యం చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. ఇదే విధంగా కొంతమంది భార్యలు కూడా భర్తలను ఇదే విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. అలాంటి వారిని మంచి నడవడిక కలిగిన ఉత్తమమైన వారిగా మార్చుకోవడానికి తంత్రశాస్త్రం ఒక శక్తివంతమైన మంత్రాన్ని ప్రసాదించింది..
ఇది ఒక అద్భుతమైన యక్షవశీకరణ మంత్రం..
||ఓం నమో మహార్యక్షయ మాంపతియే వశ్యం కురు కురు స్వాహా||
ఈ మంత్రాన్ని రోజుకు 66సార్లు చొప్పున 66రోజులు ఏకాగ్రతతో జపిస్తే మంత్రసిద్ది అవుతుంది.. ఆ తరువాత ఏదైనా తీపి పదార్ధాన్ని చేతిలోకి తీసుకొని దానిని 108 సార్లు మంత్రంతో అభిమంత్రించి గతి తప్పి తిరిగే మగవారితో..ఆడవారితో అయినా తినిపించాలి.. అలా చేయడం వల్ల వారు మీ వారిగా మంచి నడవడిక కలిగినవారిగా మారుతారు.
No comments:
Post a Comment