రుచి మారిపోతుంది
పళ్లు తోముకోగానే కమలా పండు జ్యూస్ తాగితే నిమ్మకాయ కొరికిన రుచి ఉంటుంది. అమెరికన్ కెమికల్ సొసైటీ అనే స్వచ్ఛందసంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ‘‘టూత్ పేస్ట్లో ఉండే సోడియం లౌరల్ సల్ఫేట్ అనే రసాయనమే ఇందుకు కారణం. ఈ రసాయనం టాయిలెట్లు శుభ్రం చేసే ఉత్పత్తుల్లో కూడా ఉంటుంది. టూత్పేస్ట్తో పళ్లు తోముకున్నాక ఈ రసాయనం రుచి మొగ్గలపై నిలిచి ఉంటుంది. అదలా ఉన్నప్పుడు కమలాపండు రసం తాగడం వల్ల ఇందులో ఉండే విటమిన్సితో రసాయనం కలిసి నిమ్మకాయను కొరికినప్పటి రుచి వస్తుంది’’ అని వివరించారు పరిశోధకులు.
పళ్లు తోముకోగానే కమలా పండు జ్యూస్ తాగితే నిమ్మకాయ కొరికిన రుచి ఉంటుంది. అమెరికన్ కెమికల్ సొసైటీ అనే స్వచ్ఛందసంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ‘‘టూత్ పేస్ట్లో ఉండే సోడియం లౌరల్ సల్ఫేట్ అనే రసాయనమే ఇందుకు కారణం. ఈ రసాయనం టాయిలెట్లు శుభ్రం చేసే ఉత్పత్తుల్లో కూడా ఉంటుంది. టూత్పేస్ట్తో పళ్లు తోముకున్నాక ఈ రసాయనం రుచి మొగ్గలపై నిలిచి ఉంటుంది. అదలా ఉన్నప్పుడు కమలాపండు రసం తాగడం వల్ల ఇందులో ఉండే విటమిన్సితో రసాయనం కలిసి నిమ్మకాయను కొరికినప్పటి రుచి వస్తుంది’’ అని వివరించారు పరిశోధకులు.
No comments:
Post a Comment